బంగాళాఖాతంలోని అల్పపీడనం తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట సమీపంలో తీరం దాటి,బలహీనపడిపోయింది.దీని ప్రభావంతో తిరుపతి,నెల్లూరుజిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి.ఈ అల్పపీడనం ఆది నుండి బలహీనంగా ఉండటంతో కృష్ణాడెల్టా మరియు రేపల్లె డివిజన్లో ఎక్కువ వర్షాలు కురవలేదు.ఇక వచ్చే వారం రోజులు అక్కడక్కడ చినుకులు తప్ప పెద్ద ముప్పేమీలేదు.కాకపోతే చలిగాలుల ప్రభావం పెరగనుంది.
No comments:
Post a Comment